అమరావతిలోని సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. సచివాలయ ఉద్యోగులు పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చలు జరిపారు.