వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రక్షాళన

ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాల ప్రక్షాళన మొదలు పెట్టింది. అందులో భాగంగా గత ప్రభుత్వం వార్డు -గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రతిష్ఠాత్మకంగా భావించింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ సచివాలయాల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. కొన్ని విభాగాలకు చెందిన కార్యదర్శులను ఇతర శాఖల్లోకి మార్చాలని యోచిస్తుంది. దీని పైన ప్రభుత్వం అధికారుల నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనుంది.

సంబంధిత పోస్ట్