క్రీడలతో మానసిక ఉల్లాసం: ఎస్ ఐ రమేష్ బాబు

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో బుధవారం ఎస్ సి ఏ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను స్థానిక యస్ ఐ రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో హిందుపురం పార్లమెంటు కార్యదర్శి నీరుగంటి చంద్ర, జనసేన మండల కన్వీనర్ జబివుల్లా, దేవా, అంజి, రామాంజి, శ్రీనివాసులు, అఖిల్, బాబు, బాలు క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్