కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని సీఈవో తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్కు ప్రత్యేక టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
రోడ్డు ప్రమాదం.. కొడుకు కళ్లముందే తండ్రి మృతి