నేటి నుంచి వైసీపీ కీలక సమావేశాలు

వైసీపీ అధినేత జగన్ నేడు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలు హాజరు కావాలని ఆదేశాలు అందాయి. ఎన్నికల ఫలితాల అనంతరం నేతలతో ఆయన నేరుగా మాట్లాడుతున్నారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్