తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు నాగారం వద్ద భవనం పైనుంచి పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.