కేరళను భయపెడుతున్న కొత్త ఫీవర్

నిఫా, కోవిడ్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ తర్వాత కేరళలో ఇప్పుడు మరో కొత్త ఫీవర్.. అక్కడి ప్రజలను భయపెడుతుంది. రాష్ట్రంలోని త్రిస్సూర్‌, మలప్పురం, కోజికోడ్‌లోవెస్ట్‌ నైల్‌ ఫీవర్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు ఈ జ్వరంతో ఒకరు మరణించారు, మరో ఇరవై మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్