తెలంగాణలో చురుగ్గా రుతుపవనాలు

తెలంగాణలో రుతుపవనాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. నిజామాబాద్ మీదుగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని వివరించింది. 2 రోజుల్లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్