నెహ్రూ తర్వాత మూడోసారి పీఎం అవుతుంది.. మోదీనే!

ప్రధానమంత్రిగా మోదీ మళ్లీ మూడోసారి అధికారం చేపట్టబోతున్నారు. భారత దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుస మూడు సార్లు ప్రైమ్ మినిస్టర్‌గా స్వీరింగ్ చేస్తూ కొత్త రికార్డు నెలకొల్పనున్నారు. అప్పట్లో చాచా నెహ్రూ ప్రజలు ఎన్నుకున్న ప్రధాన మంత్రిగా కాకుండా.. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని ప్రభుత్వం నియమిస్తూ వెళ్లింది. కానీ ఆ తర్వాత ప్రజల అభిమానంతో వరుసగా 1952, 1957,1962 ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డారు.

సంబంధిత పోస్ట్