రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫ్లాట్ కొనుగోలుకు స్థిరాస్తి సంస్థకు రూ.2.7 కోట్లు శివబాలకృష్ణ చెల్లించినట్లు తేలింది. శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్ సంస్థకు చెల్లించిన రూ.2.7 కోట్లు ఏసీబీ సీజ్ చేసింది.