నీటీలో చిటికెడు ఉప్పు వేసి స్నానం చేస్తే కలిగే ప్రయోజనం

ఉప్పు నీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. బకెట్ నీటిలో చిటికెడు ఉప్పు కలిపి స్నానం చేస్తే చర్మాన్ని మెరుగుపరచడంతో పాటు కండరాల నొప్పిని తగ్గిస్తుందని, మంచి నిద్రను ప్రోత్సహిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్