సీపీఐ నేతలతో భట్టి విక్రమార్క భేటీ

సీపీఐ నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఆ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి స్వాగతం పలికారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంపై నేతలంతా చర్చిస్తున్నారు. ఇప్పటికే సీపీఎంతో పొత్తు ఫీక్స్ కావడంతో సీపీఐ అభిప్రాయం వెల్లడి కావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్