పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొత్తం 5 స్ధానాల్లో బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఇతర రాష్ట్రాల్లో కాస్త జోరు పెంచిన కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్ లో మాత్రం ఖాతా తెరవలేకపోయింది.