గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్ ను ఆహ్వానించారు. ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. పలు కార్యక్రమాలకు సంబంధించి వివరించారు. రేపు పరేడ్ గ్రౌండ్ లో వేడుకలు ఘనంగా జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్