నీట్ అవకతవకలపై విద్యార్థి సంఘాల ఆందోళన

నీట్ అవకతవకలపై విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టాయి. నీట్ పరీక్ష, ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెక్లెస్ రోడ్డు నుండి రాజ్ భవన్ ముట్టడికి ర్యాలీగా బయలు దేరారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్