హేమంత్ సోరెన్ అరెస్ట్‌పై వాగ్వాదం

ఉభయసభలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. పార్లమెంటులో ఇవాళ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. జేఎంఎం నేత హేమంత్ సోరెన్ అరెస్ట్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ సందర్బంగా సభలో వాగ్వాదం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్