ప్రజల భద్రతకు భరోసా.. పోలీసుల ఫ్లాగ్ మార్చ్

ప్రజల భద్రతకు భరోసా కల్పించేలా ఖమ్మంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. నగరంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు అడిషనల్ డీసీపీ ప్రసాద్‌ రావు తెలిపారు. శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ఫ్లాగ్ మార్చ్ చేపట్టామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్