దేశ వ్యాప్తంగా కొనసాగుతున్నఎన్నికల కౌంటింగ్ లో ఎన్డీయే ఖాతాలో మొదటి విజయం నమోదైంది. గుజరాత్ లోని గాంధీ నగర్ పార్లమెంట్ స్ధానం నుండి అమిత్ షా పోటీ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సోనాల్ రమణ్ భాయ్ పై 3.7 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.