CM రేవంత్ ఇంటికి వెళ్లిన గురుకుల అభ్యర్థులు

సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి గురుకుల అభ్యర్థులు వెళ్లారు. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకున్న గురుకుల అభ్యర్థులు.. ఇవాళ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. లోక్ సభ ఎన్నికల ముందు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు కానీ పోస్టింగ్ ఇవ్వలేదని వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్