భార్యను చంపి ఫ్రిజ్‌లో పెట్టాడు!

మధ్యప్రదేశ్ రేవా జిల్లా జివులా గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. భరత్‌ మిశ్రా, సుమిత్ర మిశ్రా (40) దంపతులు. జూన్ 30న సుమిత్ర అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆమె మృతదేహాన్ని భరత్ ఫ్రిజ్‌లో పెట్టాడు. దీనిపై ఆదివారం సుమిత్ర సోదరుడు అభిరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. ఆమెను భరత్ చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్