బిఆర్ఎస్ గెలుపుతోనే సంక్షేమం సాధ్యం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ రాఘవేంద్ర కాలనీ ఏరోనాటికల్ ఎన్ క్లేవ్, హెచ్ఐఎల్ రాఘవేంద్ర కాలనీ, సాయి సంకల్ప నగర్ లలో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాకర్స్ తో మాట్లాడుతూ ఇంటింటికి తిరుగుతూ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గత పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్