భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారిగా 5 ట్రిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది. 6 నెలల్లో 1 ట్రిలియన్ డాలర్ల సంపదతో రికార్డు సృష్టించింది. ఫలితంగా చరిత్రలో తొలిసారిగా ఈరోజు 5 లక్షల కోట్ల డాలర్ల క్లబ్లో చేరింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతికూల విదేశీ పెట్టుబడులు వచ్చినప్పటికీ ఈ ఘనత సాధించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.414.75 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది.