ఇందిరమ్మ ఆనవాళ్లు చెరిగిపోలేదు: సీఎం రేవంత్

మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఉద్దేశించి సీఎం రేవంత్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఇందిరమ్మ ఆనవాళ్లు చెరిగిపోలేదు.. మెతుకు సీమ గుండెల్లో ఆమె ఒక అభిమాన జ్ఞాపకం. మరొక్కసారి మూడు రంగుల జెండా ఎగరేద్దాం.. మెదక్ అభివృద్ధికి పునరంకితమవుదాం' అని ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్