తెలుగు రాష్ట్రాలకు నాగార్జున సాగర్ నీటిని కేఆర్ఎంబీ కేటాయించింది. సాగర్లోని 14 టీఎంసీలను తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు కేటయించింది. మే నెలలో కేఆర్ఎంబీ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది.