ముగిసిన పోలింగ్

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 10, 200 మంది ఓటర్లకు గాను 7463 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 73: 17 నమోదైంది.

సంబంధిత పోస్ట్