పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీం గురించి తెలుసా?

85చూసినవారు
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీం గురించి తెలుసా?
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ పెట్టుబడిదారులకు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఇందులో కనీసం రూ.1,500, గరిష్టంగా రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఉమ్మడి ఖాతాను తెరిస్తే దాని గరిష్ట పరిమితి రూ.15 లక్షల వరకు ఉంటుంది. అయితే ఈ పథకంలో పెట్టుబడిదారుడికి 80C కింద పన్ను మినహాయింపు లభించదు. ఇక ఈ పథకంలో పెట్టుబడిదారులు ప్రతి నెలా ఇచ్చే 7.4 శాతం వార్షిక రాబడిని పొందుతారు.

సంబంధిత పోస్ట్