ప్రపంచంలో ఎక్కడైతే భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుతాయో అక్కడ.. మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఉన్నట్టుండి అత్యంత భారీ వర్షం కురవడం, వరదలు రావడం జరుగుతోంది. ఎడారి దేశాల్లో వరదలు రావడం అనేది చాలా అరుదు. కానీ ఇప్పుడు చాలా కామన్గా మారిపోయింది. ఆ వరదలకు జనాలు చనిపోవడం కూడా అంతే కామన్గా మారిపోయింది.