వైద్యుల నిర్లక్ష్యం.. పొదల్లో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ (వీడియో)

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ దళిత మహిళకు ప్రసవ నొప్పులు రావడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. పేదరికం కారణంగా.. డాక్టర్లు మహిళను ఆసుపత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించారు. గర్భిణికి ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి.. చీరల నెపంతో గర్భిణికి ప్రసవం చేయించారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్