రేపు పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం

పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభం కాగానే తొలుత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చర్చను ప్రారంభిస్తారు. ఇదిలా ఉండగా నీట్ పేపర్ లీకేజీలపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. అగ్నిపథ్ పథకంలో మార్పులు, నిరుద్యోగం తదితర అంశాలపై కూడా సభలో చర్చ జరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్