ముంబైలో సముద్రంపై నిర్మించిన 'అటల్ సేతు' వంతెనను ప్రశంసిస్తూ నటి రష్మిక మందన్న వీడియో పోస్ట్ చేయడంపై ప్రధాని మోదీ స్పందించారు. 'ప్రజలను కనెక్ట్ చేయడం.. వారి జీవితాలను మెరుగుపరచడం' అని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. అసాధ్యం అనుకున్నది ఏడేళ్లలో సుసాధ్యం చేశారు. వికసిత్ భారత్కు ఈ బ్రిడ్జి అద్దం పడుతోంది’ అంటూ రష్మిక ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.