పూరి గుడిసెకు రూ. 3 లక్షల కరెంటు బిల్లు(వీడియో)

ఏపీలో కరెంటు బిల్లులు పేద, మధ్య తరగతి ప్రజలకు షాకిస్తున్నాయి. తాజాగా ఓ పూరి గుడిసెకు రూ. 3 లక్షల పైన కరెంటు బిల్లు వచ్చిన ఘటన అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం గోకులపాడులో జరిగింది. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రాజబాబుకు విద్యుత్ అధికారులు రూ.3,31,900 కరెంట్ బిల్ వేశారు. తాను పూరి గుడిసెలో ఉంటానని, అంత బిల్లు చెల్లించలేనని బాధితుడు వాపోయాడు.

సంబంధిత పోస్ట్