రాష్ట్ర చిహ్నంపై సీతక్క కీలక కామెంట్

తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం తొలగింపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. ప్రజల అభీష్టం మేరకే నిర్ణయం ఉంటుందని చెప్పారు. అధికారికంగా ప్రకటించకముందే విపక్షాలు ఆందోళన చేయడం ఏంటని మండిపడ్డారు. ప్రతీ విషయాన్ని రాద్ధాంతం చేయడం విపక్షాలకు అలవాటుగా మారిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్