జేపీ నడ్డా నివాసంలో బీజేపీ కీలక సమావేశం

74చూసినవారు
జేపీ నడ్డా నివాసంలో బీజేపీ కీలక సమావేశం
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఆ పార్టీ సీనియర్ నేతలు సోమవారం సమావేశమయ్యారు. హోం మంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వినోద్ తావ్డే, మనోహర్ లాల్ ఖత్తార్, అశ్విని వైష్ణవ్, తరుణ్ చుగ్, శివ్ ప్రకాష్, మన్షుక్ మాండవీయ, బీఎల్ సంతోష్ ఈ సమావేశానికి హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్