ఆ సమయంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్

17709చూసినవారు
ఆ సమయంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
రేపు లోక్‌సభ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎంపీ అభ్యర్థులు, ఇన్‌ఛార్జ్ మంత్రులు, AICC సెక్రటరీలతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నవారిని మాత్రమే ఏజెంట్లుగా పంపాలని తెలిపారు. ఈవీఎం ఓట్లకు, 17సీ లిస్ట్ ఓట్లకు తేడా వస్తే అక్కడే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్