ఐఎఫ్టియు రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

ఖమ్మం జిల్లా ఇల్లందులో జరిగిన భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియు) రాష్ట్ర జనరల్ కౌన్సిల్‌ లో నూతన కార్యవర్గాన్ని 17మందితో కౌన్సిల్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా మంగళవారం నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కే విశ్వనాథ్, ఆరెల్లి క్రిష్ణ లు తెలిపారు. గతంలో జరిగిన ఉద్యమాలు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో పలు తీర్మానాలను చేశారు.

సంబంధిత పోస్ట్