చరిత్ర సృష్టించిన SRH.. 15 ఓవర్లలో 200

IPLలో సన్ రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. ముంబైతో జరిగిన మ్యాచులో 15 ఓవర్లలో 200 పరుగులు చేసింది. తొలి పది ఓవర్లలోనే 148/2 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే తొలి 10 ఓవర్లలో 148 పరుగులు బాదిన తొలి జట్టుగా హైదరాబాద్ నిలిచింది. ఆ తర్వాత 131/3-MI 2021, 131/3 PBKS 2014, 130/0 డెక్కన్ ఛార్జర్స్ 2008, 129/0 RCB 2016 ఉన్నాయి.

సంబంధిత పోస్ట్