'అత్యంత వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు'

తెలంగాణ అవతరణ దినోత్సవం ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. అత్యంత వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరపనున్నట్లు తెలిపారు. జూన్ 2న ఉదయం గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం నివాళి అర్పిస్తారని చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర గీతాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. జూన్ 2న రాత్రి ట్యాంక్‌బండ్‌పై బాణాసంచా, లేజర్ షో ఉంటుందని సీఎస్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్