స్పీకర్ ఎన్నిక.. అధికార, ప్రతిపక్షాల బలాలివే

లోక్‌సభ స్పీకర్ పదవికి బుధవారం ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం NDA తరుపున ఓం బిర్లా, ప్రతిపక్ష I.N.D.I. కూటమి తరుపున ఎంపీ సురేష్ బరిలో ఉన్నారు. NDAకు YSRCP మద్దతుతో కలిపి 297, I.N.D.I. కూటమికి 233 సభ్యులు ఉన్నారు. వయనాడ్ స్థానానికి రాహుల్ రాజీనామా చేశారు. ఖలిస్తానీ నేత అమృత్‌పాల్ సింగ్, తీవ్రవాది రషీద్ ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రస్తుతం 540 సభ్యుల లోక్‌సభలో మెజారిటీ మార్క్ 271 సభ్యుల బలం NDAకు ఉంది.

సంబంధిత పోస్ట్