కేఏ పాల్ ను అడ్డుకున్న పోలీసులు

ప్రగతి భవన్‌లో ఉన్న సీఎం కేసీఆర్‌ ను కలిసేందుకు వస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను పోలీసులు అడ్డుకుని లోపలికి అనుమతించలేదు. దాంతో పోలీసుల తీరును తప్పుబడుతూ వాగ్వాదానికి దిగారు. సీఎం కేసీఆర్‌ లోపల ఉండగా, తనకు లోనికి ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. అఖిలేష్‌ యాదవ్‌ కంటే తానే గొప్ప లీడర్‌ను అని.. తనకు అపాయింట్‌ ఇవ్వాలంటూ తనదైన శైలిలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్