విషాదం: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

శరత్‌కుమార్ కథానాయకుడిగా నటించిన 'మాయి' దర్శకుడు సూర్య ప్రకాష్ గుండెపోటుతో ఇవాళ కన్నుమూశారు. కెవి పాండియన్ పేరుతో రాజ్‌కిరణ్ 'మాణికం' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత తన పేరును సూర్య ప్రకాష్‌గా మార్చుకుని మై, దివాన్, చందుల, వరుషుడు, వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. సూర్యప్రకాశ్ తెలుగులో హీరో రాజశేఖర్‌తో భరతసింహారెడ్డి అనే మూవీని తీశారు. ఆయన ఆకస్మిక మృతి సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్