విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్!

విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థుల కోసం ప్రస్తుతం తిరుగుతున్న బస్సులకు తోడు మరో 500 ట్రిప్పులను అదనంగా నడపనున్నామని గ్రేటర్ HYD జోన్ ఈడీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. హైదరాబాద్, ఉమ్మడి RR జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఈ చేపట్టినట్లు తెలిపారు. బస్సులను ఆయా రూట్లలో సర్దుబాటు చేసేందుకు రూట్ మానిటరింగ్ ఆఫీసర్లు రంగంలోకి దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్