సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో విషాదం నెలకొంది. మల్లికార్జునపల్లిలో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరగడంతో లైన్ మెన్ బాలరాజు స్తంభం పైనే మృతి చెందాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.