ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘గం..గం..గణేశా’.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే.?

టాలీవుడ్ యువ హీరో ఆనంద్‌ దేవరకొండ ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘గం.. గం.. గణేశా’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మే 31న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ క్రైమ్, కామెడీ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ చిత్రానికి ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించగా, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్