లిక్కర్ పాలసీ స్కామ్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పును రౌజ్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. బెయిల్ పిటిషన్తో పాటు మెడికల్ బోర్డు ఎదుట తన వైద్య పరీక్షల సమయంలో తనతో పాటు భార్య హాజరు కావడానికి అనుమతి కోరుతూ చేసిన దరఖాస్తుపై తీర్పును సైతం కోర్టు రిజర్వ్ చేసింది.