రైలు బోగీల మధ్య బిడ్డతో మహిళ ప్రయాణం (వీడియో)

ప్రతి రోజూ భోజనం కోసం జీవన పోరాటం చేసే పేదలు కోట్లలో ఉన్నారు. ఇక ఇతర ప్రాంతాలకు అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాలంటే డబ్బులు ఉండవు. దీంతో టికెట్లు లేకుండా రైళ్లు, బస్సులలో ప్రయాణిస్తుంటారు. ఇదే కోవలో ఓ మహిళ తన బిడ్డతో సహా రెండు రైలు బోగీల మధ్య ప్రమాదకర రీతిలో ప్రయాణించింది. ఇది గతంలో బంగ్లాదేశ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఓల్డ్ వీడియో ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్