పేదల ఇళ్ళ స్థలం కబ్జా చేసి నిర్మించిన వైసీపీ కార్యాలయం (వీడియో)

నెల్లూరు అర్బన్‌ పరిధిలో వెంకటేశ్వరపురం సమీపంలో పేదల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి గతంలో కేటాయించిన భూమిని.. వైసీపీ కార్యాలయానికి కేటాయించారు. ఈ కార్యాలయం నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ స్థలం సుమారు 110 కోట్ల విలువ చేస్తుందని సమాచారం. ఈ కార్యాలయానికి అవసరమైన అనుమతులు లేవని అధికారులు ధృవీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్