పౌష్టికాహారంతో ఆరోగ్యం

71చూసినవారు
పౌష్టికాహారంతో ఆరోగ్యం
అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ భీమవరం గ్రామ అంగన్వాడి కేంద్రంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అంగన్వాడి సూపర్వైజర్ శ్యామల ఆధ్వర్యంలో.. పోషక ఆహార మాసోత్సవ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ అప్పారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. మన ప్రాంతంలో దొరికే కూరగాయలు, పండ్లు, గర్భిణీ స్త్రీలు తినాలి అన్నారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక ద్రుష్టి పెట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్