పెదబయలు మండలంలో ఆదివారం గొమంగి, గుల్లేలి గ్రామంలో ఆదివాసీ గిరిజన హక్కులు చట్టం కోసం ఉద్యమం చేసే సిపిఎం నాయకులు ఎంపి అభ్యర్థి పాచిపెంటి అప్పలనర్స, ఎమ్మెల్యే అభ్యర్థిగా దీసారి గంగరాజు గేలిపించుకోవాలనీ బి హెచ్ పి వి ఉద్యోగులు యూనియన్ మాజీ నాయకులు ఎన్ పాపారావు, ఎస్. భీముడు, సునీల్ అన్నారు. వారు మాట్లాడుతూ జిఒ నెంబర్ -3, 1/70 చట్టం పై అవగాహన ఉన్న నాయకులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.