అధికారంలోకి వస్తే దాబుగుడలో తాగునీటి సమస్య పరిష్కరిస్తా

551చూసినవారు
జరగనున్న అరకు అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అధికారంలోకి వస్తే నియోజకవర్గ ప్రజలసమస్యలు పరిష్కరిస్తానని సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగరాజు అన్నారు. గురువారం అరకులోయ మండలంలోని మాదల పంచాయితీ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతం సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని కోరారు. సిపిఎం పార్టీ గెలిస్తే దాబుగాడలో తాగునీటి సమస్య పరిష్కరిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్