నేడు విశాఖకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు

63చూసినవారు
నేడు విశాఖకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ శనివారం విశాఖ రాలున్నారు. విమానాల్లో రామ్మోహన్ నాయుడు శనివారం సాయంత్రం విశాఖకు చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కళాభారతిలో జరిగే కార్యక్రమములో పాల్గొని. రాత్రి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం చేరుకుంటారు. అలాగే రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కూడా శనివారం విశాఖ వస్తున్నారు.

సంబంధిత పోస్ట్